కావలిసిన వస్తువులు:
బియ్యం : ఒక కేజీ
నూనె : 250 గ్రాములు
గ్రుడ్లు : 8
వేరుశేనకాయ పప్పు : 200 గ్రాములు
మినపప్పు : రెండు స్పూనులు
ఎండు మిర్చి : 20
ఉప్పు : సరిపడా
చింతపండు : 250 గ్రాములు
ఆవాలు : రెండు స్పూనులు
పసుపు : రెండు స్పూనులు
కరివేపాకు : సరిపడా
తయారుచేసే విధానం:
1) బియ్యాన్ని ఉడికించి, అందులో పసుపు వేసి ప్రక్కన పెట్టుకోవాలి.
2) ఒక బాణలిలో నూనె వేసి బాగా కాగాక అందులో తాలింపు దినుసులు, వేరుశనగ పప్పు వేసి బాగా వేయించాలి.
3) తరువాత దానిలో చిక్కగా తీసిన చింతపండు రసం వేసి ఉడికించాలి.
4) గ్రుడ్లులోని తెల్లని సొనను మాత్రమే దానిలో వేసి ఉడికిన బియ్యాన్ని కూడా వేసి ఉప్పు కలపాలి.
No comments:
Post a Comment