కావలిసిన వస్తువులు:
బియ్యం : ఒక కేజీ
నూనె : 200 గ్రాములు
జీడిపప్పు : 200 గ్రాములు
గ్రుడ్లు : 8
ఆవాలు : రెండు స్పూనులు
నెయ్యి : 100 గ్రాములు
పచ్చిమిర్చి : 10
టమోటా : 1/2 కేజీ
జీలకర్ర : రెండు స్పూనులు
కొత్తిమీరా : ఒక కట్ట
తయారుచేసే విధానం:
1) బియ్యాన్ని కడిగి రెడీగా వుంచుకోవాలి.
2) పచ్చిమిర్చి కోసి పెట్టుకోవాలి.
3) ఒక బాణలిలో నూనె పోసి బాగా కాగాక తాలింపు దినుసులు - పచ్చిమిర్చి వేయించాలి.
4) అవి కొద్దిగా వేగాక టమోటా కూడా వేసి వేయించాలి.
5) అంతకు ముందు రెడీగా ఉంచుకున్న బియ్యాన్ని అందులో వేయాలి.
6) ఉడికిన తరువాత దించేటప్పుడు జీడిపప్పు - కొత్తిమీరా వేసి దించుకోవాలి.
7) చివరగా పైన నెయ్యి వెయ్యాలి.
No comments:
Post a Comment